Friday, February 02, 2007

MAUNAM

MAUNAM OKA VIDHAMGA RAKSHA
MAUNAM MAROKA VIDHAMGA SIKSHA
గాయత్రీ మంత్రం విశిష్టత

'గాయత్రీ వేదజననీ,గాయత్రీ లోకపావనీ,న గాయత్ర్యా: పరం జప్యమేత ద్విఙ్ఞాన ముచ్యతే' నాలుగు వేదాలకు తల్లి గాయత్రి, సమస్త లోకాలను పావనం చేసే పరతత్వం గాయత్రి. గాయత్రి మంత్రం కంటే జపించ తగిన మంత్రం లేదు. గాయత్రి తత్వం కంటే అధ్యయనం చేయదగిన పరతత్వం మరోటి లేదు. గాయత్రీ మంత్రం విశిష్టత గురించి ........
ఆలూ పరోఠాకావలసినవి: గోధుమ పిండి బంగాళదుంపలు ఉల్లిపాయలు పసుపు కారం/పచ్చి మిరప కాయలు (చాప్డ్) ఉప్పు అల్లం వెల్లుల్లి గరం మసాలా నూని వెన్న చేసేవిధానం:
ముందుగా బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొంచెం నూనివేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. దానికి పసుపు, కారం/చాప్డ్ మిర్చి, ఉప్పు, గరం మసాల వేసి కొతసేపు వేయించి తరువాత్ దానికి ఉడికించి పెట్టుకున్నా బంగాళదుంపలు కలిపి మరొక రెండు/మూడు నిమషాలు ఉంచి దించేయాలి. అప్పుడు బంగాళదుప కూర(లా) తయారవుతుంది.
తరువాత గోధుమ పిండి కలిప్లి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలని ఒక్కొక్క దాన్ని తీసుకొని వాటిమధ్యలో బంగాళదుంప కూర పెత్తి రొట్టెల పీట మీద వత్తుకొని, పెనం మీద వెన్నతో కాల్చితే ఆలు పరోఠా రెడీ. ఆలూ పరోఠా తో పెరుగు నంచుకుని తింటే బాగుంటుంది.